Header Banner

స్వర్ణకారుల కోసం ప్రత్యేక బడ్జెట్! లోకేశ్ నూతన ప్రణాళికకు కేంద్రం గ్రీన్ సిగ్నల్?

  Fri Mar 14, 2025 13:23        Politics

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నారా లోకేశ్ మంగళగిరి అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలో గాజువాక, భీమిలి తర్వాత అత్యధిక మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలపై తనకు సదా కృతజ్ఞతా భావం ఉందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన విశ్వాసానికి తగ్గట్టుగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడు మంగళగిరి అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర సహాయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తనవంతు కృషి చేస్తున్నారని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!

 

అభివృద్ధిలో భాగంగా స్వర్ణకారుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, అవసరమైతే తన వ్యక్తిగత నిధులు కూడా వినియోగించి అభివృద్ధి పనులను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మంగళగిరి అభివృద్ధికి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ప్రజల ఆమోదం అనంతరం పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంగళగిరిని ఒక సమృద్ధి చెందిన అభివృద్ధి కేందంగా మార్చే లక్ష్యంతో అహర్నిశలు కృషి చేస్తామని నారా లోకేశ్ తెలిపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #MangalagiriDevelopment #NaraLokeshVision #ProgressWithLokesh #SmartCityMangalagiri #InfrastructureGrowth